సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్(75) గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు.. ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సను తీసుకుంటున్నారు.. సమస్య ఎక్కువ కావడంతో వైద్యానికి సహకరించలేదు.. దాంతో ఆయన తుది శ్వాస విడిచారు.. ఈయన 1948లో బీహార్లోని అరారియాలో ఆయన జన్మించారు, సహారా ఇండియా పరివార్ను ప్రారంభించిన సుబ్రతా రాయ్ విజయగాథ 1978లో ప్రారంభమైంది. కేవలం రూ. 2,000 తో వ్యాపారాన్ని ప్రారంభించి,సహారా ఇండియా వ్యాపరం 2000లో గరిష్ట స్థాయికి చేరుకుంది.…
బాలీవుడ్ లో బయోపిక్స్ జాతర ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ఎప్పటికప్పుడూ కొత్త బయోపిక్ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తోన్న బీ-టౌన్ ఫిల్మ్ మేకర్స్, తాజాగా, సహారా సంస్థ చైర్మన్ సుబ్రతా రాయ్ జీవితంపై దృష్టి పెట్టారు. జూన్ 10న ఆయన 73వ జన్మదినం సందర్భంగా మూవీ అనౌన్స్ చేయనున్నారట. అయితే, బాలీవుడ్ లో ఈ టాక్ వినిపిస్తున్నప్పటికీ… దర్శకనిర్మాతలు ఎవరు? నటీనటుల వివరాలేంటి? మొదలైన అంశాలేవీ ఇంకా బయటకు రావటం లేదు. జూన్ 10వ తేదీనే సమాచారం మొత్తం వెలువడే…