తెలంగాణలోని విద్యార్థుల స్కాలర్షిప్ అప్లికేషన్ల గడువు నేటితో పూర్తి కానుంది. ఇదివరకే అనేకమార్లు తెలంగాణ ప్రభుత్వం గడువు పెంచిన సంగతి మనకి తెలిసిందే. ఇకపోతే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి గడువు పెంచదని అర్థమవుతుంది. ఈ విషయం సంబంధించి అధికారులు కూడా మార్చి 31 చివరి తారీకు అంటూ తెలిపారు. ఒకవేళ ఇప్పటికి ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఈరోజు అప్లై చేసుకోవాలి అంటూ అధికారులు తెలిపారు. రెన్యువల్ చేసుకోవాల్సిన విద్యార్థులు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన…