Anantapur JNTU: అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లో విషాదం నెలకొంది. యూనివర్సిటీలోని ఎల్లోరా హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈసీఈ రెండో సంవత్సరం చదవువుతోన్న విద్యార్థి చాణక్య నందారెడ్డిగా గుర్తించారు యూనివర్సిటీ సిబ్బంది.. 19 ఏళ్ల చాణక్య.. ఇవాళ తెల్లవారుజామున హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.. రాత్రి స్నేహితులందరితో మాట్లాడి…
Teacher Student Love Story : ప్రేమకు వయసుతో సంబంధంలేదు. ఏ వయసులోని వారైనా ప్రేమలో పడవచ్చు. ప్రేమకు కులం, మతం, ధనిక పేద తేడాలేదు. ఈ మధ్య లింగ బేధం కూడా లేదనుకోండి.
ఫ్లాట్ఫాం-రైలు మధ్య ఇరుక్కుపోయి గంటల తరబడి నరకం చూసింది ఓ విద్యార్థిని.. విశాఖపట్టణం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నవరానికి చెందిన విద్యార్థిని శశికళ.. దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ ఫస్టియర్ అభ్యసిస్తోంది.. రోజులాగే గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్ లో దువ్వాడ చేరుకున్న ఆమె.. స్టేషన్లో రన్నింగ్లో ఉన్న రైలు నుంచి దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ కిందికి జారిపోయింది.. ఊహించని ఈ ఘటనతో ప్లాట్ఫామ్-రైలు మధ్య ఇరుక్కుపోయిన…
Manipal University : బెంగుళూరులో ఓ స్టూడెంట్ ను ప్రొఫెసర్ టెర్రరిస్టు అని పిలవడం వైరల్ అయింది. చివరకు అతడు సస్పెండుకు గురయ్యారు. మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక ప్రొఫెసర్ తరగతిలో ఒక ముస్లిం విద్యార్థిని 'టెర్రరిస్ట్'గా పిలిచాడు.
వారిది నిరుపేద కుటుంబం. కానీ పై చదువులు చదవాలనుకుంది. ఎలాగైనా డాక్టర్ చదవి పేదవాల్లకు తనవంతు సేవ చేయాలనుకుంది. కానీ తనకు పేదరికం అడ్డు వచ్చింది. ఏం చేయాలన్నా నిరుపేద కుటుంబం కావడంతో.. తన ఆశలు అడిఆశలు అవుతాయేమో అని ఒక ఆలోచన చేసింది.
ప్రేమ గుడ్డిదంటే ఒప్పుకోని కొందరు ఈ జంటను చూస్తే నిజమే అని ఒప్పుకోక తప్పదు. వయో వ్యత్యాసాన్ని కూడా పట్టించుకోకుండో ఆ జంట ప్రేమించుకుంది. పెళ్లికి వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఆ జంట.
chocolate steal: షాపింగ్మాల్లో చాక్లెట్లు దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అవమానంతో ఒక కాలేజ్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పశ్చిమబెంగాల్ అలిపుర్దుయార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Fish Filtering plastic: ప్రస్తుతం దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది. నిజానికి ప్లాస్టిక్ వల్ల మానవాళికి హాని ఉంది. అది వేల సంవత్సరాల పాటు భూమిలో కలిసిపోకుండా కాలుష్యానికి దారి తీస్తుందని అందరికీ తెలుసు.