నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న చిన్న మస్తాన్ అనే విద్యార్థి ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యాడు.
Parenting Tips: పరీక్షల సమయం పిల్లలకు ఒత్తిడిని పెంచుతుంది. దాని కారణంగా పిల్లలు పరీక్షా ఫోబియాకు గురవుతారు.పరీక్షలంటే పిల్లలకు ఒత్తిడి ఎక్కువ. పరీక్షలంటే పిల్లలకు ఒత్తిడి ఎక్కువ. ఈ సమయంలో తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం అవుతుంది. పిల్లలకు మానసికంగా మద్దతుగా నిలవడమే కాకుండా.. వారికోసం పర్యావరణాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. మరి తల్లిదండ్రులు అంలాంటి కొన్ని ముఖ్యమైన టిప్స్ను అనుసరిస్తే సరి. Also Read: Kidney Stones: ఈ కూరగాయలను ఎక్కువగా తీస్తున్నారా? కిడ్నీలో రాళ్లు…