గురువారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో అంచనాలను మించి ద్రవ్యోల్బణం నమోదు కావడడంతో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు పై తాజాగా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో మూడు సార్లు వడ్డీ రేట్లు తగ్గింపు చేయబోతుందన్న ఆశలపై ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ నష్టాలకు దారి తీసింది. Also Read: Pakistan: మాపైనే రైడ్స్ చేస్తారా.? పోలీసులను చితక్కొట్టిన పాక్ ఆర్మీ.. వీడియో వైరల్.. దీనితోపాటు ప్రపంచ మార్కెట్ల…
బుధవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, మెటల్, ఎనర్జీ స్టాక్స్ భారీ లాభలలో ముగిసాయి. దీనికి కారణం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలతో సహా, దేశీయ ఆర్థిక వ్యవస్థపై మదుపరుల విశ్వాసం పెరుగుతుండడమే. ఇక నేడు ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 354 పాయింట్లు లాభపడగా.. మొదటిసారిగా 75,000 మార్క్ ను దాటింది. ఐకమరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి…
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ (మంగళవారం) నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ప్రపంచ మార్కెట్లో ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ వారంలో అమెరికా ఫెడల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయంతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
Bitcoin : ఒకవైపు భారత స్టాక్ మార్కెట్ పతనమవుతుండగా.. మరోవైపు క్రిప్టోకరెన్సీ మార్కెట్ బూమ్ చూస్తోంది. బిట్కాయిన్ రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వర్చువల్ కరెన్సీ బిట్కాయిన్ ధరల పెరుగుదల ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు.
Stock Market Crash : స్టాక్ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. చిన్న స్టాక్స్పై సెబీ చైర్పర్సన్ కఠిన ప్రకటన చేసిన తర్వాత కూడా.. అత్యాశకు గురైన వారు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
Ajay Devgn : స్కామ్ సినిమా చూస్తే ఆ డైలాగ్ ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఇందులో స్టాక్ మార్కెట్ ఒక లోతైన సముద్రం అని చెప్పబడింది. దీనికి పరిమితి లేదు. బహుశా అందుకే ప్రముఖ వ్యాపారులు, రిటైల్ పెట్టుబడిదారులతో పాటు, బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఇందులో డబ్బు పెట్టుబడి పెడతారు.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ స్వల్ప పెరుగుదలతో ప్రారంభమైంది. సెన్సెక్స్-నిఫ్టీలో వృద్ధికి గ్రీన్ జోన్ సంకేతాలు కనిపిస్తున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 67.60 పాయింట్ల లాభంతో 73,162 వద్ద ప్రారంభమైంది.
Nifty Record High: నిఫ్టీ మళ్లీ రికార్డు స్థాయిలో ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ గత రెండ్రోజులుగా ఉత్సాహంగా ఉంది. నిఫ్టీ తొలిసారిగా 22,290 స్థాయి వద్ద ప్రారంభమైంది.
Stock Market Opening: స్టాక్ మార్కెట్లో కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ ఈ గరిష్ట స్థాయి 22,248 వద్ద మొదటిసారిగా ప్రారంభమైంది. PSU బ్యాంకుల బూమ్ కారణంగా స్టాక్ మార్కెట్కు మద్దతు లభించింది.
Share Market Opening 1 Feb : గ్లోబల్ ఒత్తిడి మధ్య, దేశీయ మార్కెట్ బడ్జెట్ రోజున మార్కెట్ ప్లాట్ గా ప్రారంభం అయింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ దాదాపు స్థిరంగా ఉన్నాయి. నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.