Home
Stock Market News India
Stock Market News India News
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. రెండో రోజు కూడా వరుస నష్టాలను చవిచూసింది. ఈ వారం ప్రారంభం నుంచి మార్కెట్ భారీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో సోమవారం దేశీయ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అయింది. -
Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలతో రోజుకోలాగా పరిస్థితులు మారుతున్నాయి. తాజాగా హార్ముజ్ జలసంధిపై ట్రంప్ డెడ్లాక్ విధించారు. -
Stock Market: మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!
దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాల్గో రోజు సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగినా లాభాల్లోనే దూసుకెళ్లింది. -
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. గత రెండ్రోజులు మార్కెట్ భారీ లాభాల్లో ట్రేడ్ అయింది. తాజాగా ఇరాన్-అమెరికా మధ్య నిరవధిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగించారు. దీంతో మార్కెట్ మంచి జోష్లో ఉండాలి. కానీ -
AC Sales Decline: పడిపోయిన ఏసీల అమ్మకాలు.. కారణం అదేనా..?
AC Sales Decline: ఈ ఏడాది వేసవి ప్రారంభమైనా ఎయిర్ కండిషనర్ల (AC) అమ్మకాలు ఊపందుకోలేదు.. సాధారణంగా మార్చి చివరి నుంచి ఏప్రిల్ ప్రారంభంలోనే ఏసీలకు భారీ డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి అకాల వర్షాలు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గిపోయారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి సీజన్లో ఏసీల డిమాండ్ సుమారు 30 శాతం వరకు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీలు ముందుగానే సిద్ధం చేసుకున్న భారీ స్టాక్లు… -
Stock Market: హమ్మయ్య.. తేరుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
హమ్మయ్య.. దేశీయ మార్కెట్ తెప్పరిల్లింది. నిన్న భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్.. 24 గంటల్లోనే వేగంగా కోలుకుంది. శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్.. ప్రస్తుతం అన్ని రంగాలు గ్రీన్లో కొనసాగుతున్నాయి. -
Reliance Jio IPO: స్టాక్ మార్కెట్ను షేక్ చేయడానికి వస్తున్న ముఖేష్ అంబానీ ..
Reliance Jio IPO: రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ 2026 క్యాలెండర్ సంవత్సరం మొదటి అర్ధభాగం నాటికి తన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంది. రిలయన్స్ AGMలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ జూన్ 2026 నాటికి రిలయన్స్ జియోను స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేయాలనే ప్రణాళికలను ప్రకటించారు. వివిధ పెట్టుబడి బ్యాంకుల నివేదికల ప్రకారం.. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్ల అంచనా విలువ $130 బిలియన్ల నుంచి $170 బిలియన్ల మధ్య ఉండవచ్చు. READ ALSO:…
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!