ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ.6,338 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది. మార్చి 20.. శుక్రవారం నాడు బ్యాంక్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. గతంలో బ్యాంకు చూపించిన కొన్ని ఖర్చులను ఆదాయపు పన్ను శాఖ ఆమోదించలేదు. దీనివల్ల అసలు పన్నుతో పాటు వడ్డీ కలిపి ఇంత భారీ మొత్తాన్ని కట్టాలని…