సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో ఇప్పటివరకూ రెండు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజ సినిమాలు ఫాన్స్ ని సాటిస్ఫై చేశాయి కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం వీక్ గానే ఆడాయి. టాలీవుడ్ లో కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీసుకోని రాలేకపోయిన రిజల్ట్ ని ఈసారి సాలిడ్ గా సొంతం చేసుకోవడానికి రెడీ అయ్యారు మహేశ్ అండ్ త్రివిక్రమ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్…
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నాడు. సమ్మర్ కాస్త చల్లబడగానే.. తిరిగి ఇండియాకు రానున్నాడు. వచ్చిరాగానే ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్లో జాయిన్ మహేశ్ అవనున్నాడు. ఇప్పటికే మాటల మాంత్రికుడు కొన్ని యాక్షన్ బ్లాక్ షెడ్యూల్స్ని కంప్లీట్ చేసేశాడు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ బాక్సాఫీస్ను హెచ్చరించేలా ఉంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్…