ప్రముఖ గవర్నమెంట్ సంస్థ సింగరేణి భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 327 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ తేదీల్లో మార్పులు ఉన్నట్లు తాజాగా కొత్త తేదీలను ప్రకటించారు.. మే 15 నుంచి జూన్ 4వ తేదీ అప్లై చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్ లను రిలీజ్ చేస్తూ వస్తుంది.. తాజాగా మరోసారి సింగరేణిలో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 327 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు..327 పోస్టుల వివరాలు.. ఎగ్జిక్యూటివ్ కేడర్: మేనేజ్మెంట్ ట్రెయినీ(ఈ-ఎం), ఈ2 గ్రేడ్-42,…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా ఈ పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 2049 కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది… ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హతలు.. పోస్ట్ల స్థాయిని బట్టి 2024,మార్చి 18 నాటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2024, జూన్ 13…