గత ఏడాది డిసెంబర్ 4, 2024న హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన 9 ఏళ్ల శ్రీ తేజ, ఐదు నెలల చికిత్స అనంతరం కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ ఘటనలో శ్రీ తేజ తల్లి రేవతి (39) మృతి చెందగా, శ్రీ తేజ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ను చూసేందుకు గుండెల్లో…