Srisailam: నంద్యాల జిల్లాలోని పవిత్ర క్షేత్రం.. జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన.. మహాశక్తి పీఠాలలో ఒకటిగా ఉన్న శ్రీశైలం క్షేత్రంలో నేడు శ్రీ భ్రమరాంబికా అమ్మవారి వార్షిక కుంభోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తొలి విడత సాత్విక బలిగా కొబ్బరి, నిమ్మకాయలు, గుమ్మడికాయలను సమర్పిస్తారు. ఈ పూజలు శాస్త్రోక్తంగా జరుగుతుండగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి…