Srisailam: నంద్యాల జిల్లాలోని పవిత్ర క్షేత్రం.. జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన.. మహాశక్తి పీఠాలలో ఒకటిగా ఉన్న శ్రీశైలం క్షేత్రంలో నేడు శ్రీ భ్రమరాంబికా అమ్మవారి వార్షిక కుంభోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తొలి విడత సాత్విక బలిగా కొబ్బరి, నిమ్మకాయలు, గుమ్మడికాయలను సమర్పిస్తారు. ఈ పూజలు శాస్త్రోక్తంగా జరుగుతుండగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి…
PM Modi Visits Srisailam Temple: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలంకు చేరుకున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం సైనిక హెలికాఫ్టర్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీ శైలంకు చేరుకున్నారు. అక్కడ శ్రీశైలం భ్రమరాంబ అతిథి గృహానికి విచ్చేశారు. కాసేపట్లో శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు.…
శ్రీశైలం ఆలయంలో అభిషేకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి మూడు రోజులపాటు ఆర్జిత అభిషేకాలు నిలిపివేయనున్నట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు వెల్లడించారు.