Woman SI Attacked: శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలో అక్రమ మద్యం అమ్మకాలపై చర్యలు తీసుకునేందుకు వెళ్లిన మహిళా ఎస్సైపై దాడి జరిగింది. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలించి విక్రయిస్తున్న వారిని పట్టుకునే క్రమంలో ఎస్సై శోభారాణిపై దాడికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అగళి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, డాబాలు తదితర ప్రాంతాలకు…
ఖర్జూరం తింటుండగా విత్తనం గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్య సాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో స్థానికులు దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్య సాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెనుకొండ పట్టణానికి చెందిన గంగాధర్ (46) అనే వ్యక్తి ఖర్జూరం తింటుండగా విత్తనం పొరపాటున గొంతులో ఇరుక్కపోయింది. దీంతో ఆ…