Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sri Lanka

Sri Lanka News

    • వైర‌ల్‌:  గాలిప‌టంతో పాటే ఆ వ్య‌క్తి ఎగిరిపోయాడు…
      #Top Story

      వైర‌ల్‌: గాలిప‌టంతో పాటే ఆ వ్య‌క్తి ఎగిరిపోయాడు…

      ప‌ద‌ ప‌ద‌వే గాలిప‌ట‌మా… అనే పాట గుర్తుంది క‌దా… మ‌న ద‌గ్గ‌ర సంక్రాంతి వ‌స్తే గాలిప‌టాలు ఎగ‌ర‌వేస్తుంటారు.  గాలిప‌టాల పందేలు నిర్వ‌హిస్తుంటారు.  దీనికోసం పెద్ద ఎత్తున గాలిప‌టాలు త‌యారు చేస్తుంటారు.  గాలిప‌టాల వేడుక‌లు మ‌న‌ద‌గ్గ‌రే కాదు, శ్రీలంక‌లోనూ ఘ‌నంగా నిర్వ‌హిస్తుంటారు.  శ్రీలంక‌లో తై పొంగ‌ల్ వేడుక‌ల్లో గాలిప‌టాలు ఎగ‌ర‌వేయ‌డం ఆన‌వాయితి.  అక్క‌డ గాలిప‌టాల పందేల‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తుంటారు.  పోటీల్లో పాల్గొనే ఔత్సాహికులు వివిధ ఆకృతుల్లో గాలిప‌టాలు త‌యారు చేసి ఎగ‌ర‌వేస్తుంటారు.   Read: యూపీలో కొత్త…
    • వెస్టిండీస్‌పై 20 పరుగుల తేడాతో శ్రీలంక విజయం
      #T20 వరల్డ్ కప్

      వెస్టిండీస్‌పై 20 పరుగుల తేడాతో శ్రీలంక విజయం

      టీ-20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం సాధించాయి. బంగ్లాపై భారీ విజయంతో మరోసారి సెమీస్‌ రేసులోకి దూసుకొచ్చింది ఆసీస్‌. వరుసగా ఐదు ఓటమితో బంగ్లా పులులు టోర్నీ నుంచి నిష్ర్కమించారు.బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో అస్ట్రేలియా గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. 73 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బౌలర్‌ ఆడమ్ జంపా ధాటికి బంగ్లా హడలెత్తిపోయింది. 19 పరుగులు ఇచ్చిన జంపా 5 వికెట్లు తీసి బంగ్లా ఓటమిని…
    • శ్రీలంకకు చేరిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”…
      #జాతీయం

      శ్రీలంకకు చేరిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”…

      ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగన్దినా అన్నట్లుగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అవిశ్రాంతంగా ముందుకు సాగుతుంది. మానవ మనుగడకు నేను సైతం అనే చేతులన్నీ ఒక్కటై మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. మరో మూడు హృదయాలను కదిలిస్తున్నాయి. స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రపంచమంత కదలిస్తుంది. ఈ క్రమంలోనే, ఈ రోజు శ్రీలంక డిప్యూటీ హై కమీషనర్ డా. డి వెంకటేశ్వరన్ “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ పార్క్…
    • రిటైర్‌మెంట్‌ ప్రకటించిన లసిత్ మలింగ..
      #క్రీడలు

      రిటైర్‌మెంట్‌ ప్రకటించిన లసిత్ మలింగ..

      క్రికెట్‌ చరిత్ర లో మరో దిగ్గజ క్రికెటర్‌ శకం ముగిసింది. శ్రీలంక క్రికెట్‌ జట్టు యార్కర్‌ కింగ్‌ లసిత్‌ మలింగ… తన ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పాడు. క్రికెట్‌ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు లసిత్‌ మలింగ. ఈ విషయాన్ని తన అఫీషియల్‌ ట్విట్టర్‌ ఖాతా ద్వారా పేర్కొన్నాడు లసిత్‌ మలింగ. తాను క్రికెట్‌ ఆడుకున్నా… ఆట పై మాత్రం ప్రేమ అస్సలు తగ్గదని.. ఆట కోసం బయటి నుంచి పని చేస్తానని…
    • భారత్‌-శ్రీలంక మూడో టీ-20.. సిరీస్‌ ఎవరిది..?
      #అంతర్జాతీయ క్రీడలు

      భారత్‌-శ్రీలంక మూడో టీ-20.. సిరీస్‌ ఎవరిది..?

      టీమిండియాతో జరిగిన రెండో టీట్వంటీ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెల్చి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంకజట్టుకు.. బౌలర్లు చక్కని ఆరంభాన్నిచ్చారు. ఆది నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన లంకేయులు.. భారత్‌ను స్వల్పస్కోరుకు కట్టడి చేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌… నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కెప్టెన్‌ ధావన్‌ 42 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టులో టాప్‌ స్కోరర్‌గా…
    • టాస్‌ గెలిచిన శ్రీలంక : భారీ మార్పులతో భారత్‌
      #క్రీడలు

      టాస్‌ గెలిచిన శ్రీలంక : భారీ మార్పులతో భారత్‌

      టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా ఇవాళ రెండో టీ-20 మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ను కాసేపటి క్రితమే వేశారు. ఈ టాస్‌ ను నెగ్గిన శ్రీలంక జట్టు… మొదటగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌ బ్యాటింగ్‌ కు దిగనుంది. జట్ల వివరాలు : శ్రీలంక : అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (ప), ధనంజయ డి సిల్వా, సదీరా…
    • కరోనా కలకలం.. ఐసోలేషన్‌లో క్రికెటర్లు.. మ్యాచ్‌ ఇవాళ్టికి వాయిదా
      #అంతర్జాతీయ క్రీడలు

      కరోనా కలకలం.. ఐసోలేషన్‌లో క్రికెటర్లు.. మ్యాచ్‌ ఇవాళ్టికి వాయిదా

      శ్రీలంక టూర్‌లో కరోనా కలకలం రేపుతోంది. భారత ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో… నిన్న భారత్ – శ్రీలంక మధ్య జరగాల్సిన రెండో టీ-20 వాయిదా పడింది. దీంతో ఇరు జట్లు ఐసోలేషన్‌కి వెళ్లాయి. టీమిండియా, శ్రీలంక ఆటగాళ్లకు అందరికీ కోవిడ్‌ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగటివ్‌గా తేలితేనే.. ఇవాళ్టి మ్యాచ్‌ సజావుగా సాగే అవకాశం ఉంది. కృనాల్‌కు సన్నిహితంగా ఉన్న మరో 8 మంది ప్లేయర్లకు ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయగా..…
    • శ్రీలంకతో నేడే రెండో టీ-20.. సిరీస్‌పై కన్నేసిన భారత్..!
      #అంతర్జాతీయ క్రీడలు

      శ్రీలంకతో నేడే రెండో టీ-20.. సిరీస్‌పై కన్నేసిన భారత్..!

      ఇప్పటికే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు టీ-20 సిరీస్‌పై కన్నేసింది.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో విక్టరీ కొట్టిన భారత జట్టు.. ఇవాళ రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.. తొలి పోరులో సూర్యకుమార్‌ యాదవ్‌, శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ ఆకట్టుకోగా.. లంకేయులు అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యారు. అయితే, మరో మ్యాచ్‌ మిగిలుండగానే శిఖర్‌ ధావన్‌ సేన రెండో మ్యాచ్‌లో నెగ్గి టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.…
    • 225 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
      #క్రీడలు

      225 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

      శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కు దిగిన టీమిండియా… తక్కువ పరుగులకే పరిమితమైంది. 43.1 ఓవర్లలో కేవలం 225 పరుగులకే టీమిండియా ఆలౌట్‌ అయింది. మిడిల్ ఆర్డర్‌ పూర్తిగా విఫలం కావడంతో టీమిండియా తక్కువ స్కోర్‌ కే పరిమితమైంది. దీంతో ఆతిథ్య జట్టు శ్రీలంక 47 ఓవర్లలో 226 పరుగులు చేయాల్సి ఉంది. ఇక ఇండియా బ్యాటింగ్‌ వివరాల్లోకి వస్తే… పృథ్వీషా 49 పరుగులు, సంజు శాంసన్‌ 46 పరుగులు, సూర్యకుఆర్‌ యాదవ్‌…
    • టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీం ఇండియా
      #క్రీడలు

      టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీం ఇండియా

      కొలంబో వేదికగా ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య ఇవాళ మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చివరి వన్డే మ్యాచ్‌ లో టీం ఇండియా జట్టు కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌… టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక జట్టు మొదటగా బౌలింగ్‌ చేయనుంది.జట్లు వివరాలు :ఇండియా : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), సంజు సామ్సన్ (డబ్ల్యూ), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రానా, హార్దిక్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్,…
    ←1…22232425→

తాజావార్తలు

  • Pawan Kalyan : డీలిమిటేషన్‌పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

  • Moinabad Drugs Case: అభిషేక్‌ దొరికితే చిక్కుముడి వీడినట్లేనా? ఫ్రెండ్స్‌తో ఏం చేస్తున్నాడు?

  • Monalisa: శరీరాన్ని అసభ్యంగా తాకేవాడని అమ్మానాన్నకి చెబితే సర్దుకుపోమన్నారు.. మోనాలిసా సంచలన ఆరోపణలు

  • Lightning Strikes: ఆకాశంలో విమానంపై పిడుగు పడితే ఏమవుతుందో తెలుసా? ఆసక్తికర నిజాలు ఇవే!

  • Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions