కొలంబో వేదికంగా భారత్ మరియు శ్రీలంక ల మధ్య రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో మరోసారి టాస్ గెలిచి శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీం ఇండియా మరోసారి మొదటగా బౌలింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వస్తే…
టీం ఇండియా : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్
శ్రీలంక : అవిష్కా ఫెర్నాండో, మినోడ్ భానుకా (వి.కె), భానుకా రాజపక్సే, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలాంకా, దాసున్ షానక (సి), వనిండు హసరంగ, చమికా కరుణరత్నే, దుష్మంత చమీరా, లక్షన్ సందతన్, కసున్ రాజితన్