విదేశీ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్న సైబర్ నేరగాళ్లు.. అమాయక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారి దగ్గర సాఫ్ట్ వేర్ జాబ్ అంటూ డబ్బులు తీసుకొని విద్యార్థులు మంచిగా నటిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి లక్షల రూపాయల వసూళ్లకు �
బీటెక్ చదువుతున్న వారు రోజు రోజుకు ఎక్కువైయ్యారు.. దాంతో ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు.. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు, కంప్యూటర్ కోర్సులు చేస్తున్నవారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్స్గా జాయిన్ అయ్యేందుకు వెతుకుతున్నారు.. ఆయా క
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పోతున్నాయనడం వాస్తవం కాదని.. అదంతా బక్వాస్ అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అన్నారు. ఇలా మాట్లాడుతున్నందుకు తాను బాధపడుతున్నట్టు తెలిపారు.