భారత క్రికెట్ స్టార్ స్మృతి మంధనా, గాయకుడు-సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ల మధ్య వివాహం ఆలస్యం కావడం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. నవంబర్ 23న సాంగ్లీలో జరగనున్న వీరి వివాహం ఆకస్మికంగా ఆగిపోయింది. వివాహం జరగాల్సిన వేళ స్మృతి తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ క్రాయోంజ్ ఎంటర్టైన్మెంట్ సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. స్మృతి మంధనా, పలాష్ ముచ్ఛల్…
మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లకూ గ్రీన్ సిగ్నల్..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు కొత్తగా ఏర్పడనున్నాయి. ఇందులో రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని, సేవల వేగవంతమైన అందుబాటు కోసం ప్రభుత్వం ఈ…
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు భారత మహిళ జట్టును ప్రకటించారు. భారత్లోనే జరగనున్న ఈ టీ-20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఆసియా కప్ టోర్నీ తమ సత్తా చాటేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇంగ్లండ్పై సిరీస్ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న భారత మహిళల జట్టు.. శనివారం నుంచి టీ20 ఫార్మాట్లో ఆసియాకప్ ఆడనుంది.