ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ హీరో నానితో ‘దసరా’ సినిమా చేస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. పాన్ ఇండియా సినిమా అంటే పాన్ ఇండియా రేంజులోనే ప్రమోషన్స్ ఉండాలి, ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్ మర్చిపోయారో లేక ఇంకా టైం ఉంది కదా అనుకుంటున్నారో తెలియదు కానీ నాని ఫాన్స్ మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. దసరా మూవీకి సరిగ్గా ప్రమోషన్స్ చెయ్యట్లేదు అంటూ సోషల్…