2.5 కోట్ల రైతు కుటుంబాల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం ఆడుతోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ లబ్ధి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏమీ పట్టవన్నారు. నాడు తెలంగాణను ఎండబెట్టి సర్వనాశనం చేసిందన్నారు. నేడు తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నదని.. తాత్కాలికంగా కాంగ్రెస్ రైతు
వనపర్తిని జిల్లా కేంద్రం కావడంతో నూతన మండల ఏర్పాటులో భాగంగా గ్రామ పంచాయతీగా ఉన్న శ్రీ రంగపురంను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి, కూతుర్లు ప్రత్యూష, తేజశ్వినిలు అన్నారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం హీట్ పెంచుతోంది. ఆయా పార్టీల నేతలు ప్రజలను తమవైపుకు ఆకర్షించేందుకు జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి నేడు వనపర్తి తెలంగాణ భవన్లో మీడియా నిర్వహించారు. Singireddy Niranjan Reddy, breaking news, latest news, telugu news, brs,
రాష్ట్రంలో యూరియా కొరత లేదు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇవాళ ఆయన హైదరాబాద్ సచివాలయంలో ఎరువుల సరఫరా, నిల్వలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. breaking news, latest news, telugu news, Singireddy Niranjan Reddy, big news,
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం గణనీయమైన 10,000 ఎకరాల భూమిని కేటాయించింది. విలువ జోడింపు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం ద్వారా రైతులను ఆదుకునే ప్రభుత్వ వ్యూహంలో ఈ చర్య భాగమని వ్యవసాయ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి తెలిపారు. breaking news, latest news, telugu news, Singireddy Niranjan Reddy,
బియ్యం ఎగుమతులపై నెలకొన్న గందరగోళం, దాని ఎగుమతులపై అమల్లోకి వచ్చిన అడ్డంకులు ఆ తర్వాత కేంద్రప్రభుత్వానికి స్పష్టమైన ముందుచూపు కొరవడిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం అన్నారు. బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై నిషేధం కారణంగా వివిధ దేశాల్లోని భారతీయ ప్రవాసులు బియ్యాన్ని కొనుగో
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ (పీఆర్ఎల్ఐ)కి పర్యావరణ అనుమతి (ఈసీ) లభించడం ఒకప్పటి కరువు జిల్లాలైన మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని రైతుల ఆకాంక్షలను నెరవేర్చిన చారిత్రాత్మక ఘట్టమని వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి అన్నారు. breaking news, latest news, telugu news, cm kcr, singireddy niranjan reddy
పాలమూరు కష్టాలు తీరినట్లేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు రెండేళ్ల క్రితమే ప్రాజెక్టు ఫలితాలు ప్రజ�