మానాడు సినిమాతో సూపర్బ్ కంబ్యాక్ ఇచ్చిన హీరో శింబు, ఇప్పుడు మాస్ సినిమాతో తన మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు. ఎన్. కృష్ణ దర్శకత్వంలో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో గౌతమ్ కార్తీక్, గౌతం వాసుదేవ్ మీనన్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న పత్తు తల సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో భారి…