వాట్సాప్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్ ఇచ్చింది. “సిమ్ బైండింగ్” నియమాలను అమలు చేయడానికి ఫిబ్రవరి 28 గడువును పొడిగించబోమని ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం, మీ ఫోన్లో సిమ్ కార్డ్ లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్చాట్, జియోచాట్, అరట్టై, జోష్ వంటి మెసేజింగ్ యాప్లు ఇకపై పనిచేయవు. ఇది మాత్రమే కాదు, మీరు మీ కంప్యూటర్లో వాట్సాప్లోకి లాగిన్ అయితే, అది ఆరు గంటల్లోపు లాగ్ అవుట్ అవుతుంది. ఇది సైబర్ మోసగాళ్లను…
స్మార్ట్ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ను మార్చేసింది. ఫోన్ లేకుండా కొన్ని గంటలు కూడా గడపలేని పరిస్థితి. ఫోన్ తో పాటు సిమ్ కార్డ్ కూడా ఉండాల్సిందే. సిమ్ కార్డ్ లేకుండా ఫోన్ పనిచేయదు. కాబట్టి వ్యాలిడ్ సిమ్ కార్డ్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే ఇటీవల ట్రాయ్ సిమ్ కార్డుల విషయంలో కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డ్ ద్వారా సిమ్ కార్డ్ పొందేవారు. కానీ ఇప్పుడు ఆధార్ ద్వారా…
టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో సిమ్ కార్డు కొనుగోలుదారుల కోసం కొత్త నిబంధనలు విధించింది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ రూల్స్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
New SIM Card: సిమ్కార్డుల విక్రయం, వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఆగస్టు నెలలో రూపొందించిన విషయం తెలిసిందే.. నేటి (డిసెంబర్ 1) నుంచి ఆ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.