ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాలకు ₹60 కోట్ల మోసం కేసులో బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తీవ్రంగా మందలిస్తూ తిరస్కరించింది. ప్రయాణం చేయాలంటే ముందుగా ఆరోపణలకు సంబంధించిన పూర్తి మొత్తాన్ని, అంటే ₹60 కోట్లను డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, వారిపై జారీ అయిన లుకౌట్ సర్క్యులర్ (LOC)పై స్టే ఇచ్చేందుకు కూడా…