టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తన లేటెస్ట్ మూవీ ‘బైకర్’తో బాక్సాఫీస్ వద్ద మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సినిమా విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రసిద్ధ శ్రీరాములు థియేటర్కు వెళ్లిన శర్వానంద్, అక్కడ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి సందడి చేశారు. ఈ సందర్భంగా సినిమా పట్ల, వెండితెర పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ ఆయన స్క్రీన్కు నమస్కరించారు. ఈ హృదయ…