వరల్డ్ కప్ 2023లో భాగంగా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఇండియా తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్తో ‘బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ద డే’గా ఎంపికయ్యాడు. ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ కు 'బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది డే' బిరుదు ఇచ్చింది. అయితే అందుకు సంబంధించి డ్రెస్సింగ్ రూమ్లో కింగ్ కోహ్లీ స్వయంగా తన చేతులతో శార్దూల్కు పతకాన్ని అందించాడు. శార్దూల్ అద్భుతమైన ఫీల్డింగ్ కారణంగా ఈ పతకం లభించింది.
అజింక్యా రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే లక్కీగా రెండుసార్లు నో బాల్స్ కావడంతో.. రెండు వికెట్లు మిగిలి ఉన్నాయని చెప్పవచ్చు. దీంతో నో బాల్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.
ఐసీసీ ప్రపంచ కప్ 2021 టోర్నీలో టీం ఇండియా ఈ రోజు అతి ముఖ్యమైన మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే భారత జట్టు గురించి మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ… ఈరోజు మ్యాచ్ లో భువనేశ్వర్ కంటే శార్దూల్ ఠాకూర్ ఉంటె బాగుంటుంది అన్నాడు. అయితే ఇది భువీకి చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ అవుతుంది కావచ్చు అన్నారు. ఎందుకంటే గత రెండు సీజన్ లలో అతని పేస్…