మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ దర్శకుడు శంకర్ అల్లుడు రోహిత్ తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదయింది. రోహిత్ దామోదరన్ ఒక క్రికెటర్. 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించి తమిళనాడులోని మెట్టుపాళ్యం పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద నమోదు చేశారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ సిచెమ్ మదురై పాంథర్స్ కోచ్ తామరైకన్నన్పై బాధితురాలు మొదట మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసింది. Read Also : ‘లైగర్” హీరోయిన్ ఇంటిపై ఎన్సీబీ…