వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించే సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా వార్తలొస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ సమచారం మేరకు.. శుక్రవారమే కేబినెట్ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మూకుమ్మడిగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.
Nadendla Manohar: సివిల్ సప్లైస్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షలో రేషన్ బియ్యం పంపిణీ వాహనాలు- ఎండీయీలపై కీలక చర్చ జరిగింది. ఎండీయూ వాహానాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్, ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Ponnam Prabhakar: అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్ట్ కు గండి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిన్న మంత్రి తుమ్మల కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పినట్టు రైతు రుణమాఫీ ని సుమారు 31 వేల కోట్ల రూపాయలు రైతులకు అండగా ఉంటూ రైతే రాజు అన్నట్టు 18 వ తేదీ నాడు గంటలో రుణ మాఫీ �
Ponnam Prabhakar: అమ్మవారు విగ్రహం ఏర్పాటు విషయంలో అందరితో శాస్త్రబద్దంగా చర్చించి, సీఎం,క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావును కేంద్ర మంత్రి బండి సంజయ్ పొగడతలతో ముంచెత్తారు. ఉద్యమం చేసి ప్రజల్లో అభిమానం ఉన్న నేత అని అన్నారు. హరీష్ రావు మంచి నాయకుడు.. హరీష్ రావు ప్రజల మనిషి అని తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ మాత్రం ప్రజల విశ్వాసం కోల్పోయిన నేతలు అంటూ, హరీష్ రావు మంచి నాయకుడు పొగిడారు. ఢిల్లీలో బీఆర్ఎస్ న�
NVSS Prabhakar: గెలిచిన అభ్యర్థులను చెప్పమనండి రేవంత్ రెడ్డి వల్లే గెలిచామని NVSS ప్రకభార్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకుని బలమైన శక్తిగా ఎదిగిందన్నారు.
Dasyam Vinay Bhasker: వరంగల్ నుంచి మరోసారి మరో ఉద్యమం ప్రారంభిస్తామని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.