పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్ రాజధాని డాకర్ తీరంలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. డాకర్ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో 30 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు అన్ని కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో.. వారిని గుర్తించడం కష్టంగా మారిందని సెనెగల్ మిలిటరీ ప్రతినిధి ఇబ్రహీమా సౌ ఒక ప్రకటనలో తెలిపారు. పడవ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కునే దిశగా విచారణను ముమ్మరం చేసినట్ల తెలిపారు. సెనెగల్ నౌకాదళానికి ఆదివారం సాయంత్రం ఓ…
Bus Crash Kills 40 : పశ్చిమ ఆఫ్రికాలోని సెంట్రల్ సెనెగల్లో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 40 మంది మరణించినట్లు సమాచారం. మరో 78 మంది గాయపడ్డారు.