Bus Crash Kills 40 : సెనెగల్లో ఘోర ప్రమాదం.. 40మంది ప్రయాణికుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Crash Kills 40 : పశ్చిమ ఆఫ్రికాలోని సెంట్రల్ సెనెగల్లో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 40 మంది మరణించినట్లు సమాచారం. మరో 78 మంది గాయపడ్డారు. సెంట్రల్ సెనెగల్లో రెండు బస్సులు ఢీకొన్నాయి. కఫ్రిన్ ప్రాంతంలోని గనిబీ గ్రామంలో తెల్లవారుజామున 3.30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగిందని అధ్యక్షుడు మాకీ సాల్ తెలిపారు.
‘‘గ్నిబీలో ప్రమాదం చోటుచేసుకుంది 40 మంది మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. ప్రమాదంలో చాలా మందికి గాయాలయ్యాయి. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని మాకీ సాల్ పేర్కొన్నారు. నాలుగు రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నానని అన్నారు.
Also Read
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
Read Also: Crime News : బైకు పాడైంది డబ్బులివ్వమంటే.. కత్తి తీసి కడుపులో పొడిచాడు
రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో త్వరలోనే సమావేశమై చర్చిస్తానని అన్నారు. ఈ ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెయిఖ్ డియెంగ్ స్పందిస్తూ… జాతీయ రోడ్డు నంబరు 1పై ఈ బస్సు ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు.
అధ్వాన్నమైన రోడ్లు, అధ్వాన్నమైన కార్లు మరియు డ్రైవర్లు నిబంధనలు పాటించకపోవడం వల్ల పశ్చిమ ఆఫ్రికా దేశంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 2017లో రెండు బస్సులు ప్రమాదానికి గురై 25 మంది చనిపోయారు.
Read Also: Himanshu : మాజీ ఎమ్మెల్యే మనువడు హిమాన్షుని కొట్టిచంపిన దుండగులు
🇸🇳 FLASH | Au moins 38 morts et 87 blessés après une collision entre deux bus au #Sénégal. L'accident a eu lieu dans la ville de #Kaffrine, à environ 250 km au sud-est de la capitale Dakar.
— Cerfia (@CerfiaFR) January 8, 2023
Suite au grave accident de ce jour à Gniby ayant causé 40 morts, j’ai décidé d’un deuil national de 3 jours à compter du 9 janvier. Un conseil interministériel se tiendra à la même date pour la prise de mesures fermes sur la sécurité routière et le transport public des voyageurs.
— Macky Sall (@Macky_Sall) January 8, 2023
తాజావార్తలు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!