విమాన ప్రయాణం ఎంతో సౌకర్యంగా వుంటుంది. క్షణాల్లో మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోవచ్చు. అది కూడా అంతా బాగుంటే.. అదే విమానానికి ట్రబుల్ వచ్చినా.. వాతావరణం అనుకూలించకపోయినా అంతే సంగతులు. మనం ఎక్కాల్సిన విమానానికి టికెట్లు బుక్ అయినా ఎక్కలేని పరిస్థితి వస్తే ఎలా వుంటుందో ఊహించలేం. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణికులను వదిలేసి వెళ్ళిపోయింది విమానం. దీంతో ఆకుటుంబం ఆందోళనలో వుంది. బయటకు వదలని సెక్యూరిటి సిబ్బంది తీరుతో…