డ్రగ్స్ అనే పదం కూడా వినిపించకూడదని అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ పట్టుకుంటున్న కూడా డ్రగ్స్ దొరుకుతూనే ఉంది.. మత్తుకు బానిసలుగా మారి యూత్ జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించిన వినడం లేదు.. మొన్న భారీగా గంజాయిని పట్టుకున్న అధికారులు.. తాజాగా మరోసారి కోట్ల విలువైన డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు.. మిజోరంలో రెండు వేర్వేరు ఆపరేషన్లలో రూ.68.41 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని, ముగ్గురిని అరెస్టు చేసినట్లు అస్సాం…