Kishan Reddy: ఈనెల 21 నుండి 24 వరకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం జరుగునున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
సముద్ర తీరంలో ఉండే ఇసుక ఎప్పుడూ తడిగా ఉంటుంది. లేదా తీరం నుంచి దూరంగా వెళ్తే అక్కడి ఇసుక పొడిగా ఉంటుంది. రాతి శిలలు శిల్పాల్లా మారడం చూశాం. కానీ ఎక్కడైనా ఇసుక శిల్పాల్లా మారడం చూశారా అంటే లేదని చెప్తాం. ఇసుకతో ఏర్పడిన శిల్పాలను చూడాలంటే అమెరికాలోని లేక్ మిషిగన్ తీర ప్రాంతానికి వెళ్లాలి. లేక్ మిషిగన్ సముద్ర తీర ప్రాంతంలో ఇసుకతో సహజంగా ఏర్పడిన శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. ఇలా ఎలా ఏర్పడ్డాయి… ఎవరైనా నిర్మించారా…