AP Govt: ఫీజు రియంబర్స్ మెంట్ కోసం 600 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేశామని ఉన్నత విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అంబేద్కర్ వివాదం నడుస్తోంది. ఇటీవల రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ మధ్య కొందరికీ అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయిందని.. అంబేద్కర్ బదులు.. భగవంతుని పేరు తలుచుకుంటే స్వర్గంలోనైనా పుణ్యం దక్కుతుందని వ్యాఖ్యానించారు.
Viksit Bharat Fellowship: బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా వికాస్ భారత్ ఫెలోషిప్ను ప్రకటించింది. ఈ ఫెలోషిప్ ద్వారా, అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతులు, అనుభవజ్ఞులైన, అసాధారణ నిపుణులు, విద్యావేత్తలు, నిపుణులను శక్తివంతం చేయడం లక్ష్యంగా వికాస్ భారత్ ఫెలోషిప్ మొత్తం 25 ఫెలోషిప్లను అందిస్తుంది. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, ఫెలోషిప్ నాన్-ఫిక్షన్ పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు, పిల్లల సాహిత్యం, కాఫీ టేబుల్ పుస్తకాలతో…
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023వ సంవత్సరం సెప్టెంబర్ 19 నుండి 2023వ సంవత్సరం అక్టోబర్ 18 వరకు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ నుండి
తెలంగాణ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ (TOSS)కి సంబంధించిన దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించి అర్హులైన వ్యక్తులు పథకం పొందేందుకు న్యాయం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఇక్కడ అధికారులను ఆదేశించారు. ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలపై సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు అర్హులైన వారికి రూ.20 లక్షలు ఇస్తోందన్నారు. అన్ని వర్గాల పేద…
స్కాలర్ షిప్ పేరుతో హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు కోటి రూపాయలు వసూళ్ళు చేసి ఉడాయించారు నిర్వాహకులు. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో అమాయకులను నిలువునా ముంచారు కంత్రిగాళ్లు. ఓ అప్లికేషన్ లో విద్యార్దుల పూర్తి వివరాలు తీసుకున్న నిర్వాహకులు… సర్వీస్ చార్జీల పేరుతో ఒక్కొక్కరి వద్ద 3 వేల నుండి 4 వేల రూపాయలు వసూళ్ళు చేసారు. స్కాలర్షిప్ ఏమి అయ్యాయి అంటూ బాధితులు నిలదీసిన…. పొంతన లేని…