NTR centenary celebrations: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎన్.టి.ఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఎన్.టి.ఆర్ విగ్రహానికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూల మాలలు వేసి నివాళి ఆర్పించారు.