Today Business Headlines 14-03-23: సీఎండీగా అదనపు బాధ్యతలు: నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. ఎన్ఎండీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అమితవ ముఖర్జీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయన ఇప్పుడు ఇదే సంస్థలో ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్నారు. 1995 బ్యాచ్ ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ ఆఫీసర్ అయిన అమితవ ముఖర్జీ.. ఎన్ఎండీసీలో చేరకముందు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్లో ఫైనాన్స్ విభాగానికి జనరల్ మేనేజర్గా చేశారు.
గుంటూరు సంగం డెయిరీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడలో సంగం డెయిరీ పాలక మండలి సమావేశం నిర్వహించడంపై కేసు నమోదు చేసారు పోలీసులు. కేసు దర్యాప్తులో భాగంగా శ్రీధర్ ఇంటికి వెళ్లారు పటమట పోలీసులు. అయితే ఆ సమయంలో ఇంట్లో శ్రీధర్ లేకపోవడంతో 160 సిఆర్ పిసి కింద నోటీసు ఇచ్చారు పోలీసులు. నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ కరోనా సమయంలో సమావేశం నిర్వహించడం కోవిడ్…
తమ కీలక సర్వర్లు హ్యాకింగ్ కు గురయినట్లు గుర్తించింది సంగం ఐటీ విభాగం. సర్వర్లు యాక్సిస్ పై ఇప్పటికే ఏసీబీ- సంగం మధ్య వివాదం జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులను సర్వర్ రూమ్ లోకి అనుమతిచడంపై గతంలోనే సంగం ఉద్యోగుల అభ్యంతరం తెలిపారు. ప్రైవేటు వ్యక్తులను నిలువరించిన రెండో రోజే హ్యాకింగ్ జరిగిందని… ఇది ప్రభుత్వం వెనుక ఉండి నడిపిస్తున్న కుట్ర అని యాజమాన్యం ఆరిపోస్తుంది. సర్వర్లలో కీలక డేటా కోసం పోలీసుల వత్తిడి చేస్తున్నారు. హ్యాకింగ్ ను…