Home
Sandalwood
Sandalwood News
-
ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత…
ప్రముఖ సినీనటి జయంతి ఈరోజు కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఆమె శ్వాససంబంధమైన రుగ్మతతో బాధపడుతున్న జయంతి ఈరోజు మృతి చెందారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారుగా 500 లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని బనశంకరీలోని తన నివాసంలోనే ఆనారోగ్యం కారణంగా మృతి చెందారు. 1968లో జైగూండు చిత్రంలో చిత్ర పరిశ్రమకు జయంతి పరిచయం అయ్యారు. 190 కన్నడ చిత్రాలతో సహా మొత్తం 500 లకు పైగా చిత్రాల్లో… -
సౌత్ ద్విభాషా చిత్రంలో ‘సాహో’ బ్యూటీ
కిచ్చా సుదీప్ హీరోగా హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం “విక్రాంత్ రోనా”. ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమాలోని సాంగ్ షూటింగ్ పూర్తి చేసింది. బెంగళూరులో ఈ సాంగ్ షూట్ పూర్తయ్యింది. “విక్రాంత్ రోనా”తో జాక్వెలిన్ కన్నడ చిత్ర రంగంలోకి అడుగు పెట్టింది. Read Also : “ఆర్సి 15” కోసం రంగంలోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్… -
తెలుగు, కన్నడ కుర్రాళ్ల కోసం మళ్లీ… సన్నీ ‘డియ్యో డియ్యో’!
మళ్లీ సన్నీ సౌత్ కొస్తోంది! తెలుగు, కన్నడ కుర్రాళ్ల గుండెల్లో ‘డియ్యో డియ్యో’మని మేళం మోగిస్తానంటోంది! మాజీ పోర్న్ స్టార్ ఐటెం నంబర్స్ విషయంలో ఫుల్ క్రేజీ అన్న సంగతి తెలిసిందే కదా… ఆమెని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటోన్న దక్షిణాది రసికులకి గుడ్ న్యూస్! తెలుగులో ‘డియ్యో డియ్యో’ సాంగ్ చేసిన ఇండో-కెనడియన్ బ్యూటీ కన్నడంలోనూ కొన్ని చిత్రాల్లో హాట్ స్టెప్పులేసింది. అయితే, తాజాగా ‘కాటన్ పేటే గేట్’ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి… -
సోదరుడి హత్య కేసులో నటి అరెస్ట్!
కన్నడ నటి షనయ కట్వే ను ఆమె సోదరుడి హత్యకేసులో మంగళవారం హుబ్లీ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో కన్నడ చిత్రం ‘ఇదమ్ ప్రేమమ్ జీవితమ్’ తో మోడల్ షనయ చిత్రసీమకు పరిచయం అయ్యింది. ఆమె తాజా చిత్రం ‘ఒరు ఘట కథ’ ప్రమోషన్ లో భాగంగా కొంతకాలంగా హుబ్లీలో ఉంటోంది. నటి షనయ సోదరుడు రాకేశ్ ఏప్రిల్ 9న హత్యకు గురయ్యాడు. అతని తలను వేరు చేసి శరీర భాగాలను హంతకులు హుబ్లీ సమీపంలోని… -
‘కన్నడ కంఠీరవ’ రాజ్ కుమార్
(ఏప్రిల్ 24న రాజ్ కుమార్ పుట్టినరోజు)తెలుగులిపికి, కన్నడ లిపికి అత్యంత సామీప్యం ఉంటుంది. అలాగే తెలుగువారికి, కన్నడిగులకు కూడా ఎంతో అనుబంధం. కన్నడనాట మన తెలుగు సినిమా వారి ప్రాభవం ఈ నాటికీ వెలుగొందుతూనే ఉంది. స్వరాజ్యానికి పూర్వం ప్రస్తుతం కన్నడనాట ఉన్న పలు కేంద్రాలు ఆ నాడు తెలుగువారి ప్రాభవంతో సాగాయి. అందువల్ల తొలినుంచీ కర్ణాటకలోని బెంగళూరు, బళ్ళారి, హుబ్లీ, హోస్పేట్, రాయచూర్ వంటి కేంద్రాలలో తెలుగువారిదే పైచేయిగా సాగింది. అలాంటి కన్నడ చిత్రసీమలో మకుటంలేని…
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!