Rohit Sharma Played 250 IPL Match After MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ టోర్నీలో 250 మ్యాచ్లు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆడడంతో రోహిత్ ఖ�
Rohit Sharma set for big landmark in IPL: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. చండీగఢ్లోని ముల్లన్పూర్లో గురువారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పంజాబ్, ముంబై జట్లు విజయం కోసం పోరాడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్లలో రెండు విజయాలు మా