‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్తో తన ప్రయాణాన్ని ప్రారంభించి.. నేటికి 15 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. 2008 నుంచి 2010 వరకు అప్పటి డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్.. 2011లో ముంబైలోకి వచ్చాడు. 2011 ఏప్రిల్ 10న ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)తో జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి ఇన్నేళ్లు ముంబైలోనే ఉన్నాడు. నేటికి ముంబైలో చేరి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా రోహిత్ అభిమానులు ప్రత్యక పోస్టులు పెడుతున్నారు.…