Viral: మీరు సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు చూసి నవ్వుకుంటూ ఉంటారు. కొన్ని మనసును కదిలిస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కానీ, ఇటీవల బెంగళూరులో వెలుగులోకి వచ్చి, నెట్టింట్లో సునామీ సృష్టించిన ఒక వీడియో మాత్రం ‘నమ్మశక్యం కాని ఘటన’ల జాబితాలో చేరింది. అదేమిటంటే, రద్దీగా ఉండే రోడ్డుపై కదులుతున్న బైక్ పైనే ఒక మహిళ తన భర్తను చెప్పుతో చితక్కొట్టిన వైనం. మామూలుగానే, భార్యాభర్తల మధ్య చిన్నిచిన్ని గొడవలు సర్వసాధారణం. అవి ఇంట్లోనో, లేదా…
పల్నాడు జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెంటచింతలలో టాటా ఎస్ వాహనం, లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. . మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రెంటచింతలకు చెందిన 38 మంది టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని తిరిగి పయమనమయ్యారు. కాసేపట్లో ఇంటికి వెళ్లనుండగా ఇంతలోనే మృత్యువు కాటేసింది. రెంటచింతల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. Konaseema:…