Anchor Suma Congratulates and Thanks Revanth Reddy Anumula: తెలంగాణలోని నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు ముఖ్యమంత్రిగా రజినీకి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పంపడం హాట్ టాపిక్ అయింది. కొద్దీ రోజుల కిందట నాంపల్లికి చెందిన వికలాంగురాలు రజినీ అనే యువతి గాంధీభవన్లో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తాను పీజీ పూర్తి చేశానని అయితే ఎత్తు సమస్య వలన ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని ఆవేదనను…