Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Restaurants

Restaurants News

    • Andrapradesh : రెస్టారెంట్ లో ఫుడ్ తింటున్నారా? వీటిని తింటే డైరెక్ట్ స్మశానానికే..!
      #ఆంధ్రప్రదేశ్

      Andrapradesh : రెస్టారెంట్ లో ఫుడ్ తింటున్నారా? వీటిని తింటే డైరెక్ట్ స్మశానానికే..!

      కల్తీకి కాదేది అనర్హం.. ఈరోజుల్లో కాసుల కక్కుర్తి కోసం మనుషుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. ఆకలితో వస్తున్న జనాలకు కొన్ని హోటల్స్ విషాన్ని ఇస్తున్నాయని ఈ మధ్య జరుగుతున్న ఘటనలను చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది.. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న ఆకస్మిక తనీఖీల్లో ఎన్నో రెస్టారెంట్ల బాగోతం బయటపడింది.. దీంతో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అయిన కల్తీ గాళ్ళు మారడం లేదు… అదే పనిలో ఉన్నారు.. తాజాగా విశాఖ లో కొన్ని హోటల్స్ పై…
    • Hyderabad:రాత్రి 11 గంటల తరువాత ప‌బ్బులు, మ‌ద్యం బంద్‌
      #క్రైమ్

      Hyderabad:రాత్రి 11 గంటల తరువాత ప‌బ్బులు, మ‌ద్యం బంద్‌

      నగరంలో ఇకపై 24 గంటలు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులలో మద్యం అనుతించబడదని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల, ప్రతినిధుల దృష్ట్యా ఐదంతస్తుల రేటింగ్‌ ఉన్న హోటల్‌కు 24 గంటలు మద్యం అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే, అది సాధారణ ప్రజలకు కాదని, ఆయా హోటల్స్‌లో ఉండే పర్యాటకులకు మాత్రమేనని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నపాటి లాభాల కోసం నిబంధనలు ఉల్లంఘిస్తూ హైదరాబాద్‌కు అపఖ్యాతి తీసుకురావద్దని…
    • రైల్వేశాఖ‌కు కాసులు తెచ్చిపెడుతున్న ఓ న‌యా ఐడియా…
      #వైరల్ న్యూస్

      రైల్వేశాఖ‌కు కాసులు తెచ్చిపెడుతున్న ఓ న‌యా ఐడియా…

      రైల్వేశాఖ స‌రికొత్త ఐడియా ఆ శాఖ‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తున్న‌ది. 150 సంత్స‌రాలుగా దేశంలో రైళ్లు సేవ‌లు అందిస్తున్నాయి. నిరంత‌రం వేల కిలోమీట‌ర్ల మేర రైళ్లు ప‌రుగులు తీస్తున్నాయి. దేశంలో 50 సంత్స‌రాల నుంచి సేవ‌లు అందిస్తున్న రైల్వే పెట్టెలు అనేకం ఉన్నాయి. అవి ప్ర‌స్తుతం ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నాయి. కొన్నింటిని మ్యానేజ్ చేసి ఏదోలా న‌డిపిస్తున్నారు. ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న రైల్వే కోచ్‌లు అనేకం ఉన్నాయి. వీటిని అలాగే వ‌దిలేస్తే తుప్పుప‌ట్టిపోతాయి. వీటిని ఎలాగైనా వినియోగించుకోవాల‌ని…
    • దేశంలో ఈ రెస్టారెంట్లు య‌మా ఫేమ‌స్‌… వందేళ్లైనా ఇంకా…
      #వైరల్ న్యూస్

      దేశంలో ఈ రెస్టారెంట్లు య‌మా ఫేమ‌స్‌… వందేళ్లైనా ఇంకా…

      ఇప్పుడు ప‌ల్లెటూరి నుంచి న‌గ‌రాల వ‌ర‌కు ఎక్క‌డ చూసినా హోట‌ళ్లు, రెస్టారెంట్లు మ‌ర‌కు క‌నిపిస్తుంటాయి. ఫుడ్ బిజినెస్ ఎప్పుడూ న‌ష్టం రాద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే, కొంద‌రు అధిక‌లాభం కోసం భారీగా ధ‌ర‌లు పెంచి హోట‌ళ్ల‌ను ర‌న్ చేస్తుంటారు. అలాంటి హోట‌ళ్ళు ఎక్కువ‌కాలం నిల‌బ‌డ‌లేవు. కానీ, కొన్ని హోట‌ళ్లు మాత్రం వినియోగ‌దారుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంటాయి. వందేళ్లైనా ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తుంటాయి. ముంబైలోని లియోప్లాడ్ కేఫ్ ఉంది. ఈ కేఫ్‌ను సుమారు 150 ఏళ్ల క్రింద‌ట స్థాపించారు. అప్ప‌టి నుంచి…
    • ఢిల్లీ అన్‌లాక్ః రేప‌టి నుంచి వాటికి అనుమ‌తి…
      #Top Story

      ఢిల్లీ అన్‌లాక్ః రేప‌టి నుంచి వాటికి అనుమ‌తి…

      ఢిల్లీలో క‌రోనా మ‌హమ్మారి కేసులు క్ర‌మంగా తగ్గుతున్నాయి.  క‌నిష్టస్థాయికి కేసులు చేరుకోవ‌డంతో లాక్‌డౌన్‌లో స‌డ‌లింపులు ఇవ్వడం మొద‌లుపెట్టారు.  లాక్‌డౌన్ స‌డ‌లింపుల స‌మ‌యంలో కూడా కేసులు కేసులు పెద్ద‌గా న‌మోదుకావ‌డంలేదు.  దీంతో మ‌రిన్ని స‌డ‌లింపులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  రేప‌టి నుంచి 50శాతం సీటింగ్ కెపాసిటితో రెస్టారెంట్లు, ప్రైవేట్ కార్యాల‌యాల‌కు అనుమ‌తులు మంజూరు చేశారు.  పెళ్లిళ్లు, అంత్య‌క్రియ‌ల‌కు 20 మందికంటే ఎక్కువ మందికి అనుమ‌తి లేద‌ని ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం.  ఇక ఢీల్లీలో పాఠ‌శాల‌లు, సినిమా హాల్స్ మూసే…
    ←12

తాజావార్తలు

  • Telangana Assembly : ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. ఈనెల 20న బడ్జెట్..

  • Stock Market: పండిన ఇన్వెస్టర్ల పంట.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

  • NavIC: ఇబ్బందుల్లో స్వదేశీ GPS వ్యవస్థ ‘‘నావిక్’’.. 11 శాటిలైట్లలో 3 వర్కింగ్..

  • Telangana: కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం.. పదో తరగతి మార్కుల ఆధారంగా ఒకొక్కరికీ రూ.2500..

  • Sree Leela : అవమానించిన శ్రీ లీల ..వీడియో రిలీజ్ చేసిన నటుడు

ట్రెండింగ్‌

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions