ఫిబ్రవరి 28, 2026న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో (ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ) ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. నేడు ఈ విషయాన్ని ఇరాన్ మీడియా నిర్ధారించింది. ఇది ఇరాన్ చరిత్రలో ఒక భారీ భూకంపం. 37 ఏళ్ల పాలన తర్వాత ఆయన మరణంతో ఇరాన్లో పవర్ వాక్యూమ్ (అధికార శూన్యత) ఏర్పడింది. దీనితో యుద్ధ భయాలు పెరిగాయి. రాజకీయ మార్పులు తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. యుద్ధ భయాలు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ సైనిక…
Donald Trump: ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దిగిపోయే సమయం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ వ్యాప్తంగా వారాల తరబడి ఎగిసిపడిన నిరసనల తర్వాత అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘ఇరాన్లో కొత్త నాయకత్వం కోసం వెతకాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు.