న్యూ ఇయర్ వేళ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ చైనీస్ టెక్ కంపెనీ Xiaomi భారత్ లో Redmi Note 15 5Gని ఆవిష్కరించింది. Redmi Note 15 5G 4K వీడియో సపోర్ట్తో కూడిన అద్భుతమైన 108MP కెమెరా, 6.77-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6 Gen 3 చిప్సెట్, 5,520mAh బ్యాటరీతో వస్తుంది. భారత్ లో Redmi Note 15 5G ధర 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్కు రూ.…
REDMI Note 15 5G: భారత మార్కెట్లో షియోమీ మిడ్ రేంజ్ 5G స్మార్ట్ఫోన్ REDMI Note 15 5Gను 2026 జనవరి 6న అధికారికంగా విడుదల చేయనున్నట్లు నిర్ధారించింది. ఇప్పటికే ఆగస్టులో చైనాలో విడుదలైన ఈ ఫోన్ భారత్లో కొన్ని కీలక అప్గ్రేడ్స్తో రానుంది. ఈ మొబైల్ భారత వెర్షన్ లో REDMI Note 15 5G OIS (Optical Image Stabilization)తో కూడిన 108MP మెయిన్ కెమెరాను అందిస్తోంది. ఇది చైనా మోడల్లో ఉన్న…