అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 కొనసాగుతోంది. ఈ సేల్ సందర్భంగా వివిధ రకాల ప్రొడక్ట్స్ పై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లు, PCలు, స్మార్ట్ గ్లాసెస్, వాషింగ్ మెషీన్లు, ప్రొజెక్టర్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లు, గేమింగ్ కన్సోల్లతో సహా అనేక ఎలక్ట్రానిక్స్ వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. Also Read:RITES Recruitment 2025: RITES లిమిటెడ్లో భారీగా అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. మంచి జీతం మీరు కొత్త…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ దిగ్గజం షావోమికి చెందిన సబ్బ్రాండ్ రెడ్మీ ఎంట్రీ లెవల్లో ‘రెడ్మీ ఏ5’ స్మార్ట్ఫోన్ను గత ఏప్రిల్లో లాంచ్ చేసింది. 3జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ.6,499గా ఉంది. తాజాగా ఎయిర్టెల్ ఎడిషన్ లాంచ్ అయింది. ఎయిర్టెల్ భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్ అసలు ధర రూ.6,499. అయితే మీరు ఈ ఎయిర్టెల్ ఎడిషన్ ఫోన్ను రూ.5,999కు కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. రెడ్మీ ఏ5లో ఎయిర్టెల్…
Redmi A5 4G: ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ షియోమి తన బడ్జెట్ స్మార్ట్ఫోన్ లైనప్ను మరింత విస్తరించే దశలో, భారత మార్కెట్లో కొత్తగా రెడ్మీ A5 4G స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఈ ఫోన్ను ప్రవేశపెట్టిన షియోమి.. ఏప్రిల్ 15న భారత మార్కెట్లో అధికారికంగా ఈ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. వినియోగదారులకు బడ్జెట్ ధరలలో మంచి ఫీచర్లను అందించే దిశగా షియోమి ఈ ఫోన్ను రూపొందించింది.…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ మరో కొత్త ఫోన్ Redmi A5 ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే ఇది భారత్ లో కాదు. Redmi A5 ఇండోనేషియాలో విడుదల చేశారు. ఇందులో ఆక్టా-కోర్ Unisoc T7250 చిప్సెట్, 5,200mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్లో పనిచేస్తుంది. 3.5mm ఆడియో జాక్ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో 32-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్…