RBI MPC Meeting: ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం డిసెంబర్ 6 నుండి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 8న ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటిస్తారు.
RBI MPC Meeting: వడ్డీ రేట్లను నిర్ణయించడానికి, బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల సమావేశం బుధవారం(అక్టోబర్ 4) నుండి RBI గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ప్రారంభమైంది.
RBI MPC Meeting: ద్రవ్యోల్బణం భారతదేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా ఉండొచ్చు. దీనిపై ప్రపంచ బ్యాంకు స్వయంగా ఆమోదించింది.
UPI Lite Payment Limit: యూపీఐ లైట్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. తన ద్రవ్య విధానాన్ని (ఆర్బీఐ క్రెడిట్ పాలసీ) ప్రకటించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా యూపీఐ లైట్ ద్వారా వినియోగదారులు రూ. 200కి బదులుగా రూ. 500 వరకు విత్డ్రా చేసుకోవచ్చు.
RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య పరపతి విధానాన్ని నేడు ప్రకటించింది. రెపో రేటు & రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
RBI Policy:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నేడు ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించనుంది. ఆర్బీఐ మూడు రోజుల ఎంపీసీ సమావేశం.. ఆగస్టు 8న ప్రారంభమై నేడు అనగా ఆగస్టు 10న ముగియనుంది.
Inflation: ఎప్పుడెప్పుడా అంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రుతుపవనాలు దేశంలోకి రానేవచ్చాయి. ఢిల్లీ, ఉత్తర భారతదేశంతో పాటు పశ్చిమ భారతదేశంలో కూడా విస్తరించాయి.
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మంగళవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశం కానుంది. ఆర్థిక సంవత్సరంలో రెండవ MPC సమావేశం జూన్ 6 నుండి 8 వరకు కొనసాగుతుంది. ఈ సమావేశ ఫలితాలు జూన్ 8 న ప్రకటిస్తారు.
Today Business Headlines 25-03-23: తెలంగాణలో తొలిసారిగా..: తెలంగాణ రాష్ట్రంలో తొలి రూరల్ మార్ట్ హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ మార్కెట్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. దీని మెయింటనెన్స్లో భాగంగా 65 లక్షల రూపాయలతో ధాన్యం గోడౌన్, 35 లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ కట్టారు. గ్రామీణ ప్రజల కోసం ఇందులో 500 రకాలకు పైగా నిత్యావసర సరుకులను గరిష్ట రిటైల్ ధర కన్నా 5 శాతం…
మరోసారి వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)… రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు పెంచేసింది.. దీంతో.. ఇప్పటి వరకు 5.4 శాతంగా ఉన్న వడ్డీ రేటు.. 5.9 శాతానికి పెరిగింది… ఈ ఏడాదిలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగో సారి.. ఇక, మే నెల నుంచి ఇప్పటి దాకా 140 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ.. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు వడ్డీ రేట్లను పెంచినట్టు ఆర్బీఐ…