రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ రెండో త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని ఈరోజు (డిసెంబర్ 6) ప్రకటించనుంది. అయితే, ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచే ఛాన్స్ ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. జూన్ 5 నుంచి 7 వరకు జరిగిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.