కొందరు పెద్ద స్థాయి అధికారులలో ఉన్న కొందరు అధికారులు వారికి జీతాలు వస్తున్న మరోవైపు లంచాలు తీసుకుంటూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. దేశంలో చాలా చోట్ల ఏవైనా పనులు జరగాలంటే అందుకు సంబంధించిన అధికారులకు ముడుపులు ముడితే కానీ మన పని ముందుకు సాగదు. ఇకపోతే ఇలాంటి సందర్భాలలో కొందరు లంచం ఇవ్వడానికి ఇష్టం లేకపోవడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఆ అధికారులకు తగిన బుద్ధి చెబుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.. ఇందుకు…