ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి నది శుభ్రపరిచే అవగాహన డ్రైవ్ కోసం వీడియో చిత్రీకరిస్తుండగా యమునా నదిలో జారిపడి పడ్డాడు. రవీందర్ సింగ్ ని అతని బృందం వెంటనే రక్షించింది. ఈ సంఘటనలో నేగి నది ఒడ్డున నిలబడి, రెండు సీసాలు పట్టుకుని, సమతుల్యత కోల్పోయి నీటిలో పడిపోయాడు. సమీపంలోని ఒక వ్యక్తి సహాయం చేయడానికి పరుగెత్తాడు. కానీ అప్పటికే అతడు నీళ్లలో పడిపోయాడు. తాను బయట పడేందుకు ఒక వెదురు లాంటి నిర్మాణాన్ని…
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీపై ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో ఆప్ సంబంధాలు గురించి అడిగిన ప్రశ్నకు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యమునా నది నీళ్లపై రాజకీయ దుమారం రేపింది. యమునా నీళ్లల్లో బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వం విష ప్రయోగం చేసిందని మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలు అంటేనే ఇలాంటి వింతలు.. విశేషాలు కామన్గా జరుగుతుంటాయి. అయితే ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.