రాజ్ కుంద్రా వ్యవహారం ఆయనకంటే ఎక్కువగా శిల్పా శెట్టికి అవమానాలు, చిక్కులు తెచ్చి పెట్టింది. భర్త అరెస్ట్ తో మానసికంగా కృంగిపోయిన మిసెస్ కుంద్రా మీడియా వ్యవహార శైలితో మరింత ఇబ్బంది పడింది. ఆమె ఇల్లు దాటి బయటకు రాలేని స్థితి ఏర్పడింది. అయితే, కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేసిన శిల్పకి అక్కడా చుక్కెదురైంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ న్యాయస్థానం మీడియా సంస్థలపై యాక్షన్ కి నో చెప్పింది. అయితే, ఈ మొత్తం…
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఇండియాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రోజురోజుకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. పేదవాళ్ళు, ధనవంతులు, సాధారణ ప్రజలు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ కరోనా మహమ్మారికి బలైపోతున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ప్రజలకు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు. తాజాగా రవీనా టాండన్ కూడా ఆ జాబితాలో చేరారు. ఢిల్లీలోని కోవిడ్…