Ratha Saptami 2025: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసారి కూటమి ప్రభుత్వం తొలిసారిగా రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించి మూడు రోజుల పాటు విశేష ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలి రోజున 5,000 మందితో సామూహిక సూర్యనమస్కారాలు నిర్వహించగా కార్యక్రమానికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, అనేకమంది విద్యార్థులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నగర వీధుల్లో…
Sunday Special live: బాధలు తొలగి సుఖసంతోషాలు చేకూరాలంటే.. ఈ స్తోత్ర పారాయణం చేయండిఆదివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే కష్టాలు, బాధలు తొలగి సుఖసంతోషాలు చేకూరుతాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న భక్తి కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించేందుకు కింద ఇచ్చిన వీడియో లింక్ను క్లిక్ చేయండి.