Ratan Tata: పారిశ్రామిక దిగ్గజం, దానకర్ణుడు రతన్ టాటా 86 ఏళ్ల వయసులో మరణించారు. భారతదేశ పారిశ్రామిక రంగాన్ని కొతపుంతలు తొక్కించిన వ్యక్తిగా రతన్ టాటా ఖ్యాతికెక్కారు. తాను సంపాదించిన డబ్బును అనేక ఛారిటీ సంస్థలకు, సేవలకు ఉపయోగించి మహోన్నత వ్యక్తిగా నిలిచారు. రతన్ టాటా మరణం దేశానికి తీరనిలోటుగా దేశ ప్రజలు భావిస్తున్నారు. రాజకీయ నేతల దగ్గర నుంచి పారిశ్రామిక దిగ్గజాలు, ఇతర ప్రముఖులు టాటా మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల…